బయ్యారంలో లింగమంతుల స్వామి కళ్యాణం సందర్భంగా ఊరేగింపు..

బయ్యారంలో లింగమంతుల స్వామి కళ్యాణం సందర్భంగా ఊరేగింపు..
  • ఊరేగింపు లో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు, తిలకించిన ప్రజలు

వాయిస్ ఆఫ్ భారత్ (రూరల్ న్యూస్) : స్థానిక బయ్యారంలో లింగమంతుల స్వామి గుడిలో స్వామి వారి కళ్యాణం వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా బయ్యారం పురవీధుల్లో  స్వామి వారికి  ఊరేగింపు వేడకను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తి శ్రద్దలతో వీక్షించి పులకించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *