పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతీ రాథోడ్
పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతీ రాథోడ్
వాయిస్ ఆఫ్ భారత్ ( రూరల్ న్యూస్)
బయ్యారం మండలం లోని గంధంపల్లీ వెనిగళ్ల జగ్గయ్య ప్రజా కళ్యాణ వేదిక లో జరిగిన భూక్యా బాబు కుమారుడు కిషోర్ లాలు – లావణ్య దంపతుల పుత్రిక హర్షద తక్ష్వి మొదటి పుట్టిన రోజు వేడుకలకు రాష్ట్ర మాజీ మంత్రి, ఎం ఎల్ సి సత్యవతీ రాథోడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలలో జిల్లా చైర్ పర్సన్ అంగోత్ బిందు, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, గార్ల మాజీ ఎంపిపి వెంకట్ లాల్,బయ్యారం మాజీ ఎంపిపి కిషన్ నాయక్, నాయకులు నాగు, రాజేష్ , భూక్యా రమేష్, నరేష్,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు
