శ్రావణమాసం చివరి రోజు భద్రకాళి ప్రత్యేక దర్శనం

శ్రావణమాసం చివరి రోజు భద్రకాళి ప్రత్యేక దర్శనం
  • సోమవతి అమావాస్య రోజున విశేష పూజలు
  • శ్రావణమాసం చివరి  సోమవారం
  • ఆలయాలకు భక్తుల తాకిడి

వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్) : ప్రఖ్యాత ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు.  శ్రావణ మాసం చివరి రోజు సోమవారం కావడం, ఈ రోజు ప్రత్యేకంగా  అమావాస్యం కలిసిరావడంతో  శ్రీరుద్రేశ్వర స్వామి వేయిస్థంబాల ఆయంతోపాటు నంగరంలో ప్రముఖ దేవాలయాలల్లో భక్తుల తాకిడి కనిపించింది. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారికి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *